న్యూస్4అజ్: అరిమ నంబి అనే తమిళ సినిమాతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టాడు కోలీవుడ్ డైరెక్టర్ ఆనంద్ శంకర్. ఈ దర్శకుడు 2016లో చియాన్ విక్రమ్ తో కలిసి తీసిన ఇంకొక్కడు మూవీ ఆశించిన విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత 2018లో విజయ్ దేవర కొండతో నోటా చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. పొలిటికల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ…
