న్యూస్4అజ్: యూత్ లో ఎక్కువగా ఆదరణ పొందిన గేమ్ పబ్జీని భారత్ నిషేధించిన నేపథ్యంలో పబ్జీ కార్పొరేషన్ దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. ప్రస్తుతం భారత్లో పబ్జీ , పబ్జీ లైట్ ఫ్రాంఛైజీగా ఉన్న టెన్సెంట్ను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. చైనాకు చెందిన 118 యాప్లను భారత్ నిషేధించిన…
