న్యూస్ 4 అజ్:ముంబై: ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ షిప్ నుంచి చైనా మొబైల్ కంపెనీ వివో వైదొలిగింది. వివోతో ఈ ఏడాది ఒప్పం దం లేదని బీసీసీఐ గురువారం అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేసింది. ఒకటి రెండు రోజుల్లో కొత్త స్పాన్సర్ కోసం టెండర్లను పిలువనుంది. ఏడాదికి రూ. 440 కోట్లు చెల్లించే…
